న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చాలా కీలకమైన బిల్లులకు ఆమోదం లభించింది. ప్రతిపక్షాల నిరసనలతో సాగిన ఉభయసభలు శుక్రవారం నాడు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో లోక్సభలో 116శాతం పనితీరు కనబర్చిందని, రాజ్యసభ 99శాతం పనిచేసిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ వెల్లడించారు. రాహుల్ రేప్ ఇన్ ఇండియా కామెంట్లపై దద్దరిల్లిన పార్లమెంట్, క్షమాపణ చెప్పాలని పట్టు, లోక్సభ వాయిదా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34eAjko
కీలక బిల్లులకు ఆమోద ముద్ర వేసిన పార్లమెంటు: చట్టంగా మారిన పౌరసత్వ బిల్లు
Related Posts:
116 జిల్లాల్లోని కూలీలకు 125 రోజుల పని, ‘గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్’కు రూ.50 వేల కోట్లుకరోనా మహమ్మరి వల్ల లక్షలాది మంది వలసకూలీలు తమ స్వస్థలాలకు వెళ్లారు. దీంతో అక్కడ వారికి ఉపాధి కరవైంది. కూలీలు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘గరీ… Read More
boycott Chinese products: కీలక చర్యల దిశగా కేంద్రం అడుగులున్యూఢిల్లీ: సరిహద్దు ఘర్షణలో 20 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్న చైనాపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. చైనా ఉత్పత్తులను … Read More
పాప పుణ్యాల ఫలితాలు ఎలా ఉంటాయి...? భారతం ఏం ఘోషిస్తోంది..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
Indo-China clash:మన జవాన్లు ఎందుకు తుపాకులు వాడలేదు..? జైశంకర్ ఏం చెప్పారు..?కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ట్విటర్ ఖాతా ద్వారా ప్రభుత్వానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్నప్ప… Read More
ఆంక్షలతో ఆపలేం.!ఎవరి ఖర్మకు వారే బాద్యులు.!కరోనా పట్ల ప్రధాని వ్యాఖ్యల వెనక ఆంతర్యం అదేనా?ఢిల్లీ/హైదరాబాద్ : గురువు ఎప్పుడూ యుధ్దం చేయడు. యుధ్దం చేయడంలోని మెలకువలను మాత్రమే బోధిస్తాడు. అవి ఎంత ఎక్కువ మెదడుకు ఎక్కితే యుద్దంలో ఆ మేరకు విజయాన్… Read More
0 comments:
Post a Comment