విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతి సోమవారం విజయవాడలో షాపింగ్ చేశారు. విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను వారు సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల మండలి ఈ చేనేత వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేసింది. కొద్ది రోజులుగా శేషసాయి కళ్యాణ మండపంలో ఇది కొనసాగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RXJLWQ
Vijayawada: విజయవాడలో విజయమ్మ, భారతి షాపింగ్: సింప్లిసిటీకి కేరాఫ్ అంటూ.. !
Related Posts:
ఆగష్టు నెలలో శుభ ముహూర్తాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
రెఫరెండం పెట్టు... బక్రీద్ కథతో జగన్కు రఘురామ చురకలు... ఆ ఒక్కడే ప్రభావితం చేస్తున్నాడంటూ...మూడు రాజధానులపై ప్రజా రెఫరెండం నిర్వహించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. బక్రీద్ పండుగ నేపథ్యం… Read More
సమాజ్వాదీ పార్టీ మాజీ నేత రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ కన్నుమూతలక్నో: మాజీ సమాజ్వాదీ పార్టీ నేత రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ ఇకలేరు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సింగపూర్లో చికిత్స పొందుతూ భారత కాలమ… Read More
మూడు రాజధానులపై రేపు జనసేన కీలక భేటీ- భవిష్యత్ కార్యాచరణ ఖరారు..ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేన పార్టీ రేపు అమరావతిలో కీలక భేటీ నిర్వహించబోతోంది. రేపు పార్టీక… Read More
ఎక్కడో ఎర్నాకుళంలో ఉండి... ఈశాన్య భారతం కోసం... విద్యార్థులపై మోదీ ప్రశంసలు...ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. శనివారం(అగస్టు 1) సాయంత్రం 4.30గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన… Read More
0 comments:
Post a Comment