విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతి సోమవారం విజయవాడలో షాపింగ్ చేశారు. విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను వారు సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల మండలి ఈ చేనేత వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేసింది. కొద్ది రోజులుగా శేషసాయి కళ్యాణ మండపంలో ఇది కొనసాగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RXJLWQ
Vijayawada: విజయవాడలో విజయమ్మ, భారతి షాపింగ్: సింప్లిసిటీకి కేరాఫ్ అంటూ.. !
Related Posts:
శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రం అంటే ఏమిటి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
భారత్లో 30 కోట్ల మందికి సోకిన కరోనా: తాజా సర్వేలో వెల్లడిన్యూఢిల్లీ: భారతదేశంలో 130 కోట్ల మంది జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనావైరస్ సోకినట్లు ప్రభుత్వ సెరోలాజికల్ సర్వేపై ప్రత్యక్ష పరిజ్ఞానం ఉన్న విశ్వస… Read More
సీఎం కేసీఆర్పై గవర్నర్ అసంతృప్తి -డెడ్లైన్ విధింపు -సర్కారుకు ఘాటు లేఖరాజ్యాంగ పరంగా తెలంగాణ రాష్ట్ర పాలకురాలైన గవర్నరే.. ప్రభుత్వానికి ఘాటు లేఖ రాయడం, కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తోన్న తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహ… Read More
జగన్పై ఫిర్యాదుల వెల్లువ -త్వరలో ఏపీకి అమిత్ షా -కేంద్ర హోం మంత్రితో వైసీపీ ఎంపీ రఘురామ భేటీఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కారు తీరు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహార శైలిపై కేంద్రంలోని మోదీ సర్కారుకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బుధవారం నాడు గంటల వ్య… Read More
టాయిలెట్లో కుక్క,చిరుత... ఏడు గంటలు రెస్క్యూ ఆపరేషన్... చివరకు ఏం జరిగిందంటే...కర్ణాటకలోని బిలినెళ్లి అనే గ్రామంలో గమ్మత్తయిన ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటి టాయిలెట్లో వీధి కుక్కతో పాటు చిరుతపులి కనిపించింది. ఉదయాన్నే టాయిలెట్కు వె… Read More
0 comments:
Post a Comment