శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఈ నెల 20న హైదరాబాద్ రానున్నారు. ఈనెల 28 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉండనున్న ఆయన.. మధ్యమధ్యలో తిరువనంతపురం వెళ్లొస్తారు. రాష్ట్రపతి విడిది కోసం జరుగుతున్న ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి సోమవారం బీఆర్కేభవన్ లో వివిధ శాఖల అధికారులతో రివ్యూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2su93RV
Monday, December 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment