Monday, December 9, 2019

Shadnagar Encounter: ఎన్ కౌంటర్ లో కొత్త కోణం: తూటాల తూట్లతో మహ్మద్ ఆరిఫ్ మృతదేహం..!

హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ లో వెటర్నరి డాక్టర్ దిశపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి, హత్యకు పాల్పడిన నలుగురు కామాంధులను ఎన్ కౌంటర్ చేసిన ఉదంతంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యోదంతంలో ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ పై పోలీసులు ఎక్కువ సార్లు కాల్పులు జరిపినట్లు తేలింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YAZAE7

Related Posts:

0 comments:

Post a Comment