Tuesday, December 24, 2019

రాజధానిపై రగడ, మినీ సెక్రటేరియట్‌పై పట్టు, టీజీ వెంకటేశ్ డిమాండ్

నవ్యాంధ్రలో రాజధానుల మార్పు అంశం రాజకీయంగా పీక్‌కి చేరింది. అమరావతిని మార్చొద్దని కొందరు, విశాఖలో హైకోర్టు ఏర్పాటు చేయాలని మరికొందరు.. డిమాండ్లు తెరపైకి తీసుకొస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే.. అమరావతి, విశాఖపట్టణంలో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ ఏపీ ప్రభుత్వానికి నివేదించింది. దీంతో అమరావతి, కర్నూలులో కూడా మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలనే కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35VnlcP

Related Posts:

0 comments:

Post a Comment