నవ్యాంధ్రలో రాజధానుల మార్పు అంశం రాజకీయంగా పీక్కి చేరింది. అమరావతిని మార్చొద్దని కొందరు, విశాఖలో హైకోర్టు ఏర్పాటు చేయాలని మరికొందరు.. డిమాండ్లు తెరపైకి తీసుకొస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే.. అమరావతి, విశాఖపట్టణంలో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ ఏపీ ప్రభుత్వానికి నివేదించింది. దీంతో అమరావతి, కర్నూలులో కూడా మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలనే కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35VnlcP
రాజధానిపై రగడ, మినీ సెక్రటేరియట్పై పట్టు, టీజీ వెంకటేశ్ డిమాండ్
Related Posts:
'ఎన్నికల్లో బాబుకు చుక్కలే, ఓడించేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిటింగ్, ప్రతిపక్ష హోదా రాదు'హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవదని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం అన్నారు. ఏపీ సీ… Read More
కేసీఆర్ అత్యంత సీనియర్! వయసులో వనమా పెద్ద..! హరిప్రియ జూనియర్..!!హైదరాబాద్: పాత కొత్త కలయికలతో తెలంగాణ శాసన సభ కొలువుదీరింది. ముందస్తు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన గులాబీ పార్టీ దాదాపు నెలన్నర తర్వాత త… Read More
బీజేపీ ఇంత చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది: మాయావతిఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీ కాంగ్రెస్లపై ధ్వజమెత్తారు. రెండు పార్టీలు దళిత వ్యతిరేక పార్టీలుగా ఆమె అభివర్ణించారు… Read More
చంద్రబాబు దావోస్ పర్యటన రద్దు.. కెటిఆర్ - జగన్ మీటింగ్ ఎఫెక్ట్..!ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన ఆకస్మికంగా రద్దు అయింది. ఈ నెల 22 నుండి 26 వరకు దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్దిక సదస్సుకు ముఖ్యమంత్… Read More
అక్రమ మైనింగ్: కోర్టులో అసమ్మతి ఎమ్మెల్యేలు, ఆపరేషన్ కమల, గాలి జనార్దన్ రెడ్డి మిస్!బెంగళూరు: ఆపరేషన్ కమల హైడ్రామాలో భాగంగా కొంత కాలంగా మాయం అయిన బళ్లారి గ్రామీణ నియోజక వర్గం ఎమ్మెల్యే బి. నాగేంద్ర గురువారం ప్రత్యక్షం అయ్యారు. కర్ణాటక… Read More
0 comments:
Post a Comment