గువాహటి: పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగుతున్న హింసాత్మక పరిస్థితులు మరింత ఉగ్రరూపం దాల్చాయి. అస్సాం, త్రిపురల్లో ఉవ్వెత్తున ఎగిసి పడుతోన్న హింసాత్మక జ్వాలలను నియంత్రించడానికి అటు కేంద్రం, ఇటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయినప్పటికీ.. ఆందోళనకారులు వెనక్కి తగ్గట్లేదు. తాజాగా అస్సాంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36u9E4v
బీజేపీ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు: ఆస్తుల విధ్వంసానికి ఆందోళనకారులు..!
Related Posts:
టీడీపీలోకి వంగవీటి రాధాకు స్వాగతం, ఆ పదవి ఆఫర్?: జగన్కు రెండ్రోజుల గడువు వెనుక!విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఆ లేఖలు ఘాటుగానే వ్య… Read More
నేడే ఎన్నికల క్యాబినెట్: ప్రజాకర్షక నిర్ణయాలకు ఆమోదం..!ఏపి ప్రభుత్వం ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. ఎన్నికల కోసం తాయిలాలు ప్రకటించేందుకు సిద్దమైంది. దీని కోసం ఏపి క్యాబినెట్ కీలక సమావేశం ఈ రోజు జ… Read More
లండన్లో \"తాల్\" సంక్రాంతి.. అలరించిన వేడుకలులండన్ : విదేశీగడ్డపై తెలుగు సౌరభం వెల్లివిరిసింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జనవరి 19న… Read More
రోడ్డు తవ్వాలా..? GST కట్టండి..! సామాన్యులకు తప్పని తిప్పలు..!!హైదరాబాద్ : పారదర్శక, సులువైన పౌర సేవలందించేందుకు అందుబాటులోకి తీసుకొస్తోన్న సాంకేతిక విధానాలు అధికారుల అనాలోచిత నిర్ణయాలతో జటిలంగా మారుతున్నాయి. కార… Read More
సిద్దరామయ్య రూ. 1 కోటి బెంజ్ కారె గిఫ్ట్ ?, కాంగ్రెస్ ఎమ్మెల్యే క్లారిటి, నాడు వజ్రాల వాచ్, నేడు!బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సంకీర్ణ ప్రభుత్వం సమన్వయ సమితి అధ్యక్షుడు సిద్దరామయ్య ఇంటి దగ్గర ప్రత్యక్షం అయిన బెంజ్ కారు గురించి జోరుగా చర్చ జర… Read More
0 comments:
Post a Comment