సీఎం కేసీఆర్పై తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మద్యాన్ని కేసీఆర్ ఆదాయ వనరుగా చూడటంతో సమస్య వచ్చిందన్నారు. కొందరు టీనేజర్లు మద్యం సేవించి రెచ్చిపోతున్నారని చెప్పారు. పొరుగు రాష్ట్ర సీఎం జగన్ మద్యంపై తీసుకొచ్చిన విధానాలను అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న లైంగికదాడులకు కారణం విచ్చలవిడిగా మద్యం విక్రయించడమేనని లక్ష్మణ్ అన్నారు. మద్యం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LQXHOx
బార్ పడావో.. బార్ బచావో.. ఇదీ కేసీఆర్ ప్రభుత్వ విధానం, బీజేపీ లక్ష్మణ్ ఫైర్
Related Posts:
పోస్టల్ బ్యాలెట్ : దూసుకుపోతున్న టీఆర్ఎస్కారు - సారు - పదహారు నినాదంతో బరిలో దిగిన టీఆర్ఎస్ గెలుపుపై ధీమాతో ఉంది. ఎన్నికల్లో 16 స్థానాలు తమవేనని అంటోంది. ఇందుకు తగ్గట్లుగానే ఫలితాలు వెలువడుతు… Read More
అమేథీలో వెనకబడ్డ రాహుల్.. వయనాడ్లో ముందంజకాంగ్రెస్ కంచుకోట అమేథీలో ఫలితం నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆయన ప్రత్… Read More
టీడీపీ కంచుకోటలు బద్దలుకొడుతున్న వైసీపీఏపీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలు బలపడుతున్నాయి. టీడీపీ కంచుకోటల్లో వైసీపీ తొలి ట్రెండ్స్లో వైసీపీ ముందంజలో ఉంది. జనసేన అధిన… Read More
16 స్థానాల్లో గెలుస్తున్నాం..! పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చిన కేసీఆర్..!!హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 16 స్థానాల్లో గెలువబోతున్నామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోస్యం చెప్పారు. ఎన్నికల్లో విజయంపై పార్టీ శ్రేణులు ర… Read More
లోక్సభ స్థానాల్లోనూ కొనసాగుతున్న వైఎస్ఆర్ సీపీ హవాఅమరావతి: అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసాధారణంగా దూసుకెళ్తోంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస… Read More
0 comments:
Post a Comment