న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని వణికించిన నిర్భయ అత్యాచార ఉదంతంలో దోషులకు విధించిన ఉరిశిక్షను అమలు చేయడానికి ఏర్పాట్లు ఆరంభమైనట్లే కనిపిస్తోంది. నిర్భయ కేసులో ప్రస్తుతం జీవించి ఉన్న నలుగురికి ఈ నెల 16వ తేదీన తెల్లవారు జామున 5 గంటలకు ఉరి తీసే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. తీహార్ జైలు అధికారులు కీలక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LJRtA3
Thursday, December 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment