న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని వణికించిన నిర్భయ అత్యాచార ఉదంతంలో దోషులకు విధించిన ఉరిశిక్షను అమలు చేయడానికి ఏర్పాట్లు ఆరంభమైనట్లే కనిపిస్తోంది. నిర్భయ కేసులో ప్రస్తుతం జీవించి ఉన్న నలుగురికి ఈ నెల 16వ తేదీన తెల్లవారు జామున 5 గంటలకు ఉరి తీసే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. తీహార్ జైలు అధికారులు కీలక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LJRtA3
నిర్భయ దోషుల ఉరిశిక్షకు ఏర్పాట్లు: ఇద్దరు తలారులు చాలు: వారిని పంపించండి: తీహార్ నుంచి ఆదేశం..!
Related Posts:
ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత మళ్లీ మొదటికి: కొత్తగా 41 వేల కేసులు: వీకెండ్ లాక్డౌన్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి భారీగా తగ్గింది. రెండు, మూడు రాష్ట్రాలు మినహా దాదాపుగా అన్ని చోట్లా సాధారణ కేసులు నమోదవుతోన… Read More
వరంగల్కు విమానాశ్రయం వస్తుంది: కేటీఆర్, తెలంగాణ జలాల కోసం ఏపీతోనే కాదు దేవుడితోనైనా పోరాటంహైదరాబాద్: వరంగల్కు విమానాశ్రయం అనేది ఎప్పుటినుంచే నానుతూ వస్తున్న అంశం. తాజాగా, ఈ అంశంపై రాష్ట్ర మంత్రి స్పందించారు. వరంగల్ నగరానికి ఖచ్చితంగా విమాన… Read More
నేడే రోదసిలోకి తెలుగు అమ్మాయి శిరీష బండ్ల: 90 నిమిషాల ప్రయాణం, ఆసక్తికర అంశాలున్యూయార్క్: అంతరిక్షంలో చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధం సిద్ధమైంది. మన తెలుగు అమ్మాయి తొలిసారి రోదసిలోకి ఆదివారం(జులై 11న) ప్రవేశించబోతున్నారు. గుంటూరు… Read More
YSRTP..ఇక జనంలోకి: ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష: వనపర్తిలో వైఎస్ షర్మిలహైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. ఇక జనం బాట పట్టింది. నియోజకవర్గ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు తెర తీస్తో… Read More
Twitter: భారత్లో గ్రీవెన్స్ అధికారి పేరు ప్రకటన: బెంగళూరులో హెడ్ ఆఫీస్బెంగళూరు: కొంతకాలంగా దేశంలో వివాదాలకు కేంద్రబిందువు అవుతూ వస్తోన్న టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్..తన వైఖరిని మార్చుకుంది.. మెట్టు దిగింద… Read More
0 comments:
Post a Comment