విజయవాడ: గుజరాత్లోని ముంద్రా ఓడరేవులో కేజీల కొద్దీ లభించిన మాదక ద్రవ్యాల కేసు వ్యవహారం మరింత ముదురుతోంది. ఆప్ఘనిస్తాన్ నుంచి గుజరాత్కు దిగుమతి అయిన అంశం కావడం వల్ల ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. జాతీయ దర్యాప్తు సంస్థను రంగంలోకి దించింది. ఈ కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది. ముంద్రా పోర్ట్లో లభించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oPqiYS
విజయవాడలో ఎన్ఐఏ విస్తృత తనిఖీలు: ముంద్రా పోర్ట్ డ్రగ్స్ వ్యవహారం
Related Posts:
చంద్రబాబు 'గల్లా' పెట్టెను నమ్మారు... వైసీపీ ప్రజాబ్యాలెట్ పెట్టెను నమ్ముకుంది: మోదుగులతాడికొండ: చంద్రబాబు గల్లా పెట్టెను నమ్ముకున్నారని ...వైయస్ జగన్ ప్రజల బ్యాలెట్ పెట్టెను నమ్ముకున్నారని అన్నారు గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వే… Read More
కళ్యాణం కమనీయం జీవితం: దేశంలోనే తొలిసారిగా ఈ మహిళలకు వివాహంరాయ్పూర్ : ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్లు వివాహ వేడుకల్లో నృత్యం చేయడం చూశాం. పలు సందర్భాల్లో ఆశీర్వచనాలు ఇవ్వడం చూశాం. కానీ మార్చి 30వ తేదీన మాత్రం ఛ… Read More
ఆర్టికల్ 370 ఎత్తివేస్తే... వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మెహబూబా ముఫ్తీశ్రీనగర్ : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబూ ముఫ్తీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 అమలును ఎత్తివేస్తే ఈ రాష్ట్ర… Read More
ఇంట్రెస్టింగ్ : కాంగ్రెస్ కనీస ఆదాయం పథకం నుంచి భత్యంగా భార్యకు ఇస్తాడటభోపాల్ : బీజేపీ కాంగ్రెస్ల మధ్య సంక్షేమ పథకాలు పోటీ జరుగుతోంది. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ. 6వేలును అధికార బీజేపీ ఇస్తుంటే తాము… Read More
శ్రీరాముని దర్శనం చేసుకోని వారికి భక్తులు ఓట్లు వేయరు: స్మృతీ ఇరానీబదౌన్ : కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ప్రియాంకా గాంధీని తన మాటలతో అటాక్ చేశారు. అయోధ్య వరకు వెళ్లి శ్రీరాముని ఆశీస్సులు తీసుకోకుంటే వారికి రామభక్తుల ఓట్లు… Read More
0 comments:
Post a Comment