విజయవాడ: గుజరాత్లోని ముంద్రా ఓడరేవులో కేజీల కొద్దీ లభించిన మాదక ద్రవ్యాల కేసు వ్యవహారం మరింత ముదురుతోంది. ఆప్ఘనిస్తాన్ నుంచి గుజరాత్కు దిగుమతి అయిన అంశం కావడం వల్ల ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. జాతీయ దర్యాప్తు సంస్థను రంగంలోకి దించింది. ఈ కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది. ముంద్రా పోర్ట్లో లభించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oPqiYS
విజయవాడలో ఎన్ఐఏ విస్తృత తనిఖీలు: ముంద్రా పోర్ట్ డ్రగ్స్ వ్యవహారం
Related Posts:
సీఎం కేసీఆర్తో ట్రబుల్ షూటర్ హరీష్ రావు భేటీ.. కారు రివర్స్పై చర్చతెలంగాణలో కారు జోరు రివర్స్ కావడంతో ఆపార్టీ అధినేత సీఎం కేసీఆర్ పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు. ఈనేపథ్యంలోనే చాల రోజుల తర్వాత, ఎన… Read More
సూరత్ ప్రమాదానికి కారణమెవరు ? ఎవరి నిర్లక్ష్యం 20 మంది విద్యార్థులను బలితీసుకుంది ?సూరత్ : సూరత్ కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాద మృతుల సంఖ్య పెరుగుతుంది. 20 మంది విద్యార్థులు చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. మృతులంతా టీనేజ… Read More
ప్రధాని నరేంద్రమోడీ రాజీనామాఢిల్లీ : ప్రధాని పదవికి నరేంద్రమోడీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సమర్పించారు. రాష్ట్రపతి భవన్కు వెళ్లిన ప్రధాని కే… Read More
లోకేష్ ది 'మందలగిరి'..! నాది మంగళగిరి..! లోకేష్ పై తీవ్ర విమర్శలు చేసిన ఆర్కే..!!అమరావతి/హైదరాబాద్ : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లోకేష్ పై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అవినీతి పాలనే టీడీపీ ఓటమికి కారణం అయిందని అన్నారు.… Read More
అమ్మవారిని దర్శిస్తే సంతానం ? పిల్లలకు ఆయురారోగ్యండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151 సర్వాంతర్యామి అయిన దేవుడు అనేక క్షేత్రాలలో వెలసి అనేక విధాలుగా భక్తులను అనుగ్రహిస్తు… Read More
0 comments:
Post a Comment