న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్వాదీ పార్టీబీఎస్పీ) అధినేత్రి మాయావతి ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సీఏఏకు మద్దతు పలుకుతూ ప్రకటన చేశారు. దీంతో మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39oAiOI
సీఏఏకు మద్దతు పలికిన ఎమ్మెల్యేపై వేటు: గీత దాటితేనంటూ మాయావతి వార్నింగ్
Related Posts:
శ్రీలంకకు భారత్ భారీ ఆర్థిక సాయం.. రాజపక్సతో అజిత్ దోవల్ భేటీఉగ్రదాడులు, హెచ్చరికలతో సతమతమవుతోన్న శ్రీలంకకు భారత్ అండగా నిలిచింది. సెక్యూరిటీని కట్టుదిట్టం చేసుకునేక్రమంలో ఆయుధాలు, ఇతరత్రా పరికరాల కొనుగోలు కోసం … Read More
వాట్సాప్ సేవలకు అంతరాయం: విలవిల్లాడిన యూజర్లు, ట్విట్టరెక్కేశారు..!న్యూడిల్లీ: ఫేస్బుక్కు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజ్లు పంపించడం వీలు కాలేదు. దీంతో … Read More
హైదరాబాద్లో ఇంజనీర్గా పనిచేసి.. చివరికి బిచ్చగాడిగా మారాడు.. ఇదీ శంకర్ జీవితగాథఅదేదో సినిమాలాగా తల్లికోసం బిక్షమెత్తుకున్న బాపతు కాదితను.. వ్యవస్థపై పట్టరాని కోపంతో నిజంగానే బిచ్చగాడిలా మారాడు. ఒకప్పుడు హైదరాబాద్ లో దర్జాగా ఇంజనీ… Read More
సీఏఏపై సుప్రీంకోర్టుకు..: కేరళ సర్కారు నుంచి నివేదిక కోరిన గవర్నర్తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయాన్ని కేరళ … Read More
ప్లాన్ ఆఫ్ యాక్షన్ : అమరావతిలో మూడంచెల భద్రత.. 5వేల పైచిలుకు పోలీసుల మోహరింపుసోమవారం కేబినెట్,అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అమరావతిలో భద్రతను పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టం చేసింది. అసెంబ్లీ ముట్టడికి జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో … Read More
0 comments:
Post a Comment