బెంగళూరు: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం మళ్లీ రాజుకుంది. మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప దిష్ఠిబొమ్మను దగ్ధం చేసే స్థితికి చేరుకుంది. కన్నడ భాషా చలన చిత్రాల ప్రదర్శనను నిలిపివేసేంతలా పరిణమించింది. ఫలితంగా- మహారాష్ట్రలో ఆధ్యాత్మిక నగరి కొల్హాపూర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36hYH6J
కన్నడ మంట: శివసేన ఉగ్రరూపం.. బీజేపీ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం: సినిమాల ప్రదర్శన నిలిపివేత..!
Related Posts:
coronavirus: కిలో బియ్యం రూ.3, గోధుమలు రూ.2, నిత్యావసర వస్తువుల కొరత లేదు: ప్రకాశ్ జవదేకర్దేశంలో నిత్యావసర కొరత లేదని, ప్రజల్లో లేని భయాందోళన సృష్టించొద్దని కేంద్రం ప్రభుత్వం స్పష్టంచేసింది. మంగళవారం రాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా 3 వార… Read More
coronavirus: రాజస్థాన్లో కరోనా వైరస్ బాధితుల కోసం ఆర్మీ వెయ్యి పడకల ఆస్పత్రి, ఫేక్ అంటోన్న సైన్యం..కరోనా వైరస్ గురించి కొన్ని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నాయి. దీంతో ప్రజలు కన్ఫ్యూజన్కు గురవడంతో.. నిజాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వన… Read More
coronavirus: వైద్యులు దేవుళ్లు, గౌరవంగా మెలగండి, వారణాసి వాసులతో వీడియో కాన్ఫరెన్స్లో మోడీకరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తర్వాత తన నియోజకవర్గ ప్రజలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఇంట… Read More
Coronavirus: ఇంట్లో ఉంటే ఉగాది, లేదంటే సమాధి, ప్రాణాలతో ఉంటే వంద ఉగాదులు, సరేనా !న్యూఢిల్లీ/ బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారిని అరికట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అర్దరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్… Read More
అఖిల ఇక్కడ.. ఎవడ్రా అక్కడ?.. లాక్డౌన్ వేళ లేడీ సర్పంచ్ హల్చల్కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత కూడా కొందరు ఇష్టారీతిగా రోడ్లపై తిరుగుతుండంపై ప్రధాని నరేంద్ర మోదీ అసహనం వ్… Read More
0 comments:
Post a Comment