Sunday, December 29, 2019

‘మోడీ ఏమైనా చెవిలో చెప్పారా? చంద్రబాబు పారిపోయి..! బాలకృష్ణ వియ్యంకుడికి భూములు’

అమరావతి: అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ విధానమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రణాళిక బద్ధంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు. ఆదివారం రాజధానుల అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీ రిపోర్టులపై హై పవర్ కమిటీ ఇచ్చే నివేదికను సమన్వయం చేస్తామని తెలిపారు. నిపుణుల కమిటీ నివేదికపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rBp9sD

Related Posts:

0 comments:

Post a Comment