ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసిలో రేప్ బాధితురాలైన మైనర్ బాలిక, కుటుంతో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించడం సంచలనంగా మారింది. తమ ఫిర్యాదును పోలీసులు సరిగా పట్టించుకోలేదని ఆరోపిస్తూ సోమవారం వారణాసి ఎస్పీ ఆఫీసులు ముందు ఆ కుటుంబం విషంతాగింది. బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల్ని స్థానికులే హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం ఘాటుగా స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mq7r2J
Tuesday, December 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment