ప్రధాని నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకుని మూసి నది ప్రక్షాళనకు బీజేపీ నడుం బిగించింది. నదీ ప్రక్షాళన కోసం పోరాటాలు చేయాలని రాష్ట్ర పార్టీ నేతలు నిర్ణయించారు. ఈనేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ స్పూర్తిగా నది ప్రక్షాళనకు కృషి చేయనున్నారు. ఆ నేపథ్యంలోనే మూసినదిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కనీసం స్పందించారా....? వెటర్నరీ వైద్యురాలి హత్యపై లక్ష్మణ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PlfsaJ
మూసి నమామీ... కాలుష్యంపై బీజేపీ పోరాటం... నదికి పూజలు చేసిన లక్ష్మణ్
Related Posts:
t pcc race:ఇప్పుడే వద్దు, సాగర్ బై పోల్ తర్వాత.. జానారెడ్డి వినతి..మరీ హై కమాండ్..?టీ పీసీసీ చీఫ్ ఎంపిక ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి మధ్య గట్టి పోటీ నెలకొనగా.. మూడో కృష్ణుడు జీవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. … Read More
రాజీనామా చేయకుండానే బీజేపీలోకి టీఎంసీ ఎంపీ: సభ్యత్వం రద్దు చేయాలంటూ స్పీకర్కు లేఖకోల్కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీకి చెందిన ఎంపీ సునీల్ కుమార్ మండల్ ఇటీవల భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ఎంపీ… Read More
ఏపీలో కరోనా: పెరిగిన కేసులు -కొత్తగా 377, నలుగురు మృతి -చిత్తూరులో మళ్లీ పైపైకిఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. రాష్ట్ర వైద్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 51,420 మందికి కరోనా టె… Read More
స్పీకర్ కూతురు సివిల్ సర్వీసెస్కు -నాన్న నిబద్ధత చూసి దేశం కోసమన్న అంజలిలోక్సభ స్పీకర్ ఓం బిర్లా చిన్న కుమార్తె అంజలి బిర్లా ప్రతిష్టాత్మక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పరీక్షల్లో రాణించి సివిల్ సర్వీసెస్… Read More
2021లో టాలీవుడ్కు తొలి విషాదం -సినీ రచయిత వెన్నెలకంటి ఇకలేరుకొత్త ఏడాదిలోనూ సినీ రంగాన్ని విషాదం వెంటాడుతోంది. ప్రముఖ సినీ రచయిత వెన్నెలకంటి(63) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో చెన్నైల… Read More
0 comments:
Post a Comment