ముంబై: నిత్యం వినియోగించే ఔషధాల ధరలు త్వరలో పెరగనున్నాయి. ఇందులో యాంటీబయోటిక్స్, యాంటీ అలర్జిక్స్, యాంటి మలేరియా డ్రగ్స్ వంటి ముఖ్యమైన ఔషధాలు ఉన్నాయి. అంతేకాదు బీసీజీ వ్యాక్సిన్ మరియు విటమిన్ సీ ధరలు కూడా పెరగనున్నాయి. ప్రజాప్రయోజనాల దృష్ట్యా తొలిసారిగా ఎక్కువగా వినియోగంలో ఉన్న మెడిసిన్స్పై ఔషధ నియంత్రణ సంస్థ 21 మెడిసిన్స్ ధరలను రివైజ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PHJ8ho
Saturday, December 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment