టీడీపీ మాజీ ఎంపీ..సీనియర్ పొలిటీషియన్ రాయపాటి సాంబశివరావు ఇళ్ళు, కార్యాలయాలపైన సీబీఐ అధికారులు దాడులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు . హైదరాబాద్..గుంటూరు, విజయవాడ, బెంగుళూరులలో రాయపాటికి చెందిన నివాసాల్లో, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన సీబీఐ అధికారులు రాయపాటిపై కేసు నమోదు చేశారు. రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థలోనూ సీబీఐ సోదాలుచేసిన సీబీఐ అధికారులు పలు కీలక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/355DVpm
Tuesday, December 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment