న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన పౌరసత్వ సవరణ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈశాన్య భారతంకు చెందిన రాష్ట్రాలు సిటిజెన్షిప్ బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బిల్లుపై ప్రాధాన్యత సంతరించుకుంది.. అసలు పౌరసత్వ సవరణ బిల్లు మూలాలేంటి..? కేంద్రం ఈ బిల్లుకు సవరణ తీసుకురావడం ద్వారా ఎవరికి లాభం, ఎవరికి నష్టం..? పౌరసత్వ సవరణ బిల్లు: రాజ్యసభలో గట్టెక్కుతుందా..? శివసేన ఎటువైపు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36lzfNd
పౌరసత్వ సవరణ బిల్లులో ఏముంది..? బిల్లుతో ఎవరికి లాభం ఎవరికి నష్టం?
Related Posts:
ఎన్నికల వేళ ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ బదిలీకి కారణాలేంటి? మీ కామెంట్ చెప్పండిపోలింగ్కు 15 రోజుల ముందు ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. వివాదాస్పదుడిగా పేరున్న ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావుతో పాటు కడప, శ్రీకాకుళం ఎస… Read More
మిగిలింది 14 రోజులే : జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీహైదరాబాద్ : లోక్సభ సమరానికి తెరలేచింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. ఏపీలో 25, తెలంగాణలో 17 స్థానాలకు జరగనున్న ఎ… Read More
అంబానీలా మజాకా? కోడలికి కోట్ల విలువైన కానుకిచ్చిన నీతాముంబై : ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి అంగరంగ వైభవంగా కొడుకు పెళ్లి చేసిన అంబానీలు కోడలికి ఇచ్చిన కానుక విషయంలోనూ తమ రేంజ్ చూపించుకున్నారు. కొత్తగ… Read More
తెలంగాణాలో నామినేషన్ల పరిశీలన పూర్తి ... భువనగిరి పెండింగ్ ఎందుకంటేతెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల స్క్రుటినీ ముగిసింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు మొత్తం795 నామినేషన్లు దాఖలు అయ్యాయి . మంగళవారం నామినేషన్ల పరిశీలన అ… Read More
నిఘా డిజిని బదిలీకి అధికారం లేదు: ఎన్నికల సంఘం పై హైకోర్టుకు : ఏపి ప్రభుత్వ నిర్ణయం..!ఏపిలో ముగ్గురు ఐపియస్ అధికారుల పై వేటు వేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పై న్యాయ పోరాటానికి ఏపి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. వైసిపి ఇచ్చిన … Read More
0 comments:
Post a Comment