ఏపిలో ముగ్గురు ఐపియస్ అధికారుల పై వేటు వేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పై న్యాయ పోరాటానికి ఏపి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. వైసిపి ఇచ్చిన ఫిర్యాదుల పై విచారణ లేకుండా..ఏపి ప్రభుత్వ నివేదిక కోరకుండా నేరుగా ఎలా చర్యలు తీసుకుంటారని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు ఇంటలిజెన్స్ డిజికి ఎన్నికల విధులతో సంబంధం ఉండదని..ఆయన పై చర్యలు ఏంటని టిడిపి నేతలు వాదిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CQqBKn
నిఘా డిజిని బదిలీకి అధికారం లేదు: ఎన్నికల సంఘం పై హైకోర్టుకు : ఏపి ప్రభుత్వ నిర్ణయం..!
Related Posts:
బోస్టన్ కమిటీ నివేదిక తప్పుల తడక, అసత్యాల పుట్ట, ప్రభుత్వం చెప్పిందే బొంకింది: చంద్రబాబుబోస్టన్ కమిటీ రిపోర్ట్ అసత్యాల పుట్టగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. నివేదిక చెత్త కాగితమని, ప్రభుత్వం చెప్పిందే బొంకిందని విమర్శించార… Read More
మున్సిపాల్టీలు పోతే..మంత్రి పదవులు పోతాయి: ఏకపక్షంగా గెలవాల్సిందే: కేసీఆర్ హెచ్చరిక! మున్సిపాల్టీ ఎన్నికల్లో సర్వేలన్నీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని..స్థానిక సంస్థల తరహాలో ఏకపక్షంగా గెలవాల్సిందేనని ముఖ్యమంత్రి..టీఆర్ఎస్ అధినేత కే… Read More
ఉద్ధవ్ థాక్రే కేబినెట్లో లుకలుకలు: మంత్రి పదవికి రాజీనామా చేసిన సత్తార్..?మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు కూడా కాక ముందే అప్పుడే రాజీనామాలు మొదలైనట్లు సమాచారం. రాజీనామా చేసింది ఎవరో కాదు.. థాక్రే క… Read More
మదిలో కాబోయే భర్త.. గదిలో బావ: పెళ్లి వేదికపైనే పెళ్లికూతురు శృంగార వీడియో ఔట్చైనాలో ఓ పెళ్లి జరుగుతోంది. పెళ్లి కూతురు బాగా చక్కగా ముస్తాబై వచ్చి వేదికపై నిల్చుంది. ఆ తర్వాత పక్కనే పెళ్లికొడుకు వచ్చి నిలబడ్డాడు. ఇక అతిథులంతా వచ… Read More
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై నిప్పులు చెరిగిన గౌతమ్ గంభీర్.. అతడో కీలుబొమ్మ అంటూ..పాకిస్థాన్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్పై బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ నిప్పులు చెరిగారు. పాక్ ఆర్మీ చేతిలో ఆయన ఓ కీలుబొమ్మ అని గ… Read More
0 comments:
Post a Comment