Wednesday, March 27, 2019

తెలంగాణాలో నామినేషన్ల పరిశీలన పూర్తి ... భువనగిరి పెండింగ్ ఎందుకంటే

తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల స్క్రుటినీ ముగిసింది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు మొత్తం795 నామినేషన్లు దాఖలు అయ్యాయి . మంగళవారం నామినేషన్ల పరిశీలన అనంతరం 16 స్థానాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ప్రకటించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UTn6K4

Related Posts:

0 comments:

Post a Comment