Sunday, December 22, 2019

టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల కుటుంబంలో విషాదం

అనంతపురం: మాజీ మంత్రి, దివంగత టీడీపీ నేత పరిటాల రవి కుటుంబంలో విషాదం నెలకొంది. పరిటాల శ్రీరాములయ్య సోదరుడు పరిటాల గజ్జలప్ప అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గజ్జలప్ప మృతితో పరిటాల కుటుంబంలో విషాదం నెలకొంది. పరిటాల అభిమానులు, టీడీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q96AV7

Related Posts:

0 comments:

Post a Comment