పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గత పదిరోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు , చెలరేగుతుండడంతో పలు రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగానే దేశవ్యప్తంగా 20కి మందికి పైగా పౌరులు ప్రాణాలు కొల్పోయారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కర్ణాటకలోని మంగళూరులో సైతం పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sclSjU
Sunday, December 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment