Thursday, December 12, 2019

అయోధ్యకు లైన్ క్లియర్... రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీం కోర్టు

అయోధ్య వివాదంలో దాఖలైన రివ్యూపిటిషన్‌లపై సుప్రీం కోర్టు తేల్చేసింది.. గురువారం అయోధ్య తీర్పుపై దాఖలైన మొత్తం రివ్యూపిటిషన్‌లపై నేడు విచారణించిన కోర్టు వాటిని కోట్టి పారేసింది. గత సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్‌గా పేర్కోంటూ... నిర్ణయం వెలువరించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LOKhma

0 comments:

Post a Comment