వైఎస్ వివేకానంద హత్య కేసులో సిట్ దర్యాప్తు స్పీడ్ పెరిగింది. వారం రోజుల్లో విచారణ పూర్తిచేస్తామని అధికారులు స్పష్టంచేసినా.. నేపథ్యంలో అనుమానితులను విచారిస్తున్నారు. గురువారం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడు దేవగుడి నారాయణరెడ్డిని ప్రశ్నించారు. వివేకా హత్యకు సంబంధించి వారిపై ప్రశ్నలు సంధించారు. చెప్పిన అంశాలను నోట్ చేసుకొని.. అనుమానితులకు నోటీసు ఇస్తామని అధికారులు స్పష్టంచేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sOqxbJ
Thursday, December 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment