దిశపై లైంగికదాడి చేసి, హతమార్చిన నిందితుల మృతదేహాలను జాతీయ మావన హక్కుల కమిషన్ సభ్యులు పరిశీలించారు. మహబూబ్నగర్ ఆస్పత్రిలో మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు మృతదేహాలను చూశారు. వారికి బుల్లెట్ ఎక్కడ తగిలాయో గమనించారు. ఎన్హెచ్ఆర్సీ సభ్యులతో మహబూబ్నగర్, నారాయణపేట ఎస్పీలు రెమా రాజేశ్వరి, చేతన ఉన్నారు. Disha case
from Oneindia.in - thatsTelugu https://ift.tt/366Z7Mu
దిశ నిందితుల ఎన్కౌంటర్:పాలమూరు ఆస్పత్రి నుంచి చటాన్పల్లి వద్దకు ఎన్హెచ్ఆర్సీ, మీడియాకు..
Related Posts:
జగన్ మౌనం వీడాలి..! వర్గీకరణకు చొరవ చూపాలన్న మందకృష్ణ..!!అమరావతి/హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ విషయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మౌనం వీడి స్పష్టమైన వైఖరి చెప్పాలని ఎస్సీ నాయకులు మందకృష్ణ మాదిగ అన్నారు. కృష్ణాజిల్… Read More
పీక్కి చేరిన వర్ణ వివక్ష : దళితులకు కటింగ్ చేయని బార్బర్లు, బ్రహ్మచారులగానే యువత, ఎక్కడో తెలుసా..?మొరాదాబాద్ : కాలం మారుతుంది. జీవనశైలిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ కొన్ని చోట్ల వర్ణ వివక్ష మాత్రం తగ్గడం లేదు. సూద్రులని కొందరినీ ఆలయాలకు రా… Read More
సీఎం ధైర్యం ఏమిటో ? ఎమ్మెల్యేల మద్దతు లేదు, రాజీనామా చేస్తే మంచిది: మాజీ సీఎం ఫైర్ !బెంగళూరు: ఎమ్మెల్యేల మద్దతు కూడకట్టుకోవడంలో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి విఫలం అయ్యారని, ఏ ధైర్యంతో అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టడానికి ఆ… Read More
బీజేపీ ఉదార స్వభావం వల్లే మూకదాడులు..! కమలంపై మరోసారి మండిపడ్డ మాయావతి..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : బీజేపి ప్రభుత్వ విధానాలపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మరోసారి మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా అమాయుకులపై మూకదాడులు పెరిగి… Read More
జగన్ దూకుడుకు కేంద్రం బ్రేక్..విచారణ వద్దు:చంద్రబాబుకు గ్రేట్ రిలీఫ్:మారుతున్న సమీకరణాలుముఖ్యమంత్రి జగన్ దూకుడుకు కేంద్రం బ్రేకులు వేస్తోంది. గత ప్రభుత్వ హాయంలో జరిగిని అవీనితి వెలుగులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ మంత్రి వర్గ… Read More
0 comments:
Post a Comment