తెలంగాణ రాష్ట్రంలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. వరంగల్ నగరంలోని సుభేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని శాయంపేట గ్రామానికి చెందిన వ్యక్తి , యువతి అదృశ్యమైందని ఫిర్యాదు చేశాడు. దీంతో అదృశ్యం కేసు తమపరిధి కాకపోయినా వ్యక్తి ఫిర్యాదుపై పోలీసులు కేసును నమోదు చేశారు. అనంతరం సంబంధిత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2s6ToYg
తెలంగాణలో తోలి జిరో ఎఫ్ఐఆర్ నమోదు.. ఫలితాలు ఇస్తున్న ప్రచారం
Related Posts:
టీడీపీని నాశనం చేసింది చంద్రబాబే .. ఆయనే మా కింద పని చేశాడు .. ఎర్రబెల్లి సంచలనంఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ గతంలో తనకింద పనిచేశారని ఏపీ సీ… Read More
ఎలక్షన్ కమీషన్ కీలక నిర్ణయం .. జంతువులతో ప్రచారం నిషేధంసార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.లోక్ సభ ఎన్నికల సందర్భంగా దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు చేపట్టే ప్రచార కార్య… Read More
ఆ లెటర్ రాసింది వివేకానే, చేతిరాత ఆయనదేః ధృవీకరించిన కడప ఎస్పీకడపః రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, మాజీ లోక్ సభ సభ్యుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంలో కడప జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాహు… Read More
జనసేన పార్టీ సీట్ల సర్దుబాటుః వామపక్షాలకు చెరో ఏడు అసెంబ్లీ, రెండు లోక్సభ ఖరారుఅమరావతిః రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఇన్నాళ్ల పాటు నాన్చుడు ధోరణిని ప్రదర్శించిన జనసేన పార్టీ అధినేత ప… Read More
దేశం గొప్ప ప్రజాసేవకుడిని కోల్పోయింది: రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ, కేసీఆర్ సహా నేతల స్పందనన్యూఢిల్లీ: గోవా సీఎం మనోహర్ పారికర్ ఆదివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా క్లోమ గ్రంథి క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీం… Read More
0 comments:
Post a Comment