దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మెజారిటీ ప్రజలు పోలీసు తీసుకున్న నిర్ణయాన్ని, అత్యాచారానికి పాల్పడిన నేరస్తులను ఎన్కౌంటర్ చేయడాన్నిసమర్ధించారు. దేశం మొత్తం దృష్టి పెట్టిన ఈ ఘటన త్వరలో సినిమాగా రాబోతుంది. ఇక ఈ ఘటన సన్నివేశాన్ని సినిమాలో తియ్యాలని నిర్ణయం తీసుకున్నారు ఓ దర్శకుడు . అందుకు కారణం కూడా లేకపోలేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36aiDI0
Saturday, December 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment