దేశమంతటా ఉత్కంఠ రేపిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దారుణంగా దెబ్బతినింది. సోమవారం వెల్లడైన ఫలితాల్లో ఆ పార్టీ కేవలం 28 సీట్లతో సరిపెట్టుకుని, అధికారానికి దూరం కావాల్సివచ్చింది. జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి అనూహ్యంగా పుంజుకుని.. ఏకంగా దాదాపు 50 సీట్లతో పవర్ లోకి వచ్చింది. 2014 నుంచి దేశమంతటా తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించిన బీజేపీ గ్రాఫ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sfbcvw
జార్ఖండ్ లో బీజేపీ ఎందుకు ఓడింది? స్టూడెంట్ యూనియన్ పార్టీ వల్లే పుట్టిమునిగిందా?
Related Posts:
ఆది షాకింగ్ నిర్ణయం : అదే ఫైనలా : ఆయన రూటెటు..!వైసిపి లో కలకలం. పార్టీని తొలి నుండి అంటిపెట్టుకొని ఉన్న సీనియర్ పార్టీని వీడే ఆలోచన. అధినేతకు దగ్గరగా ఉంటూనే..ప్రాధాన్యత కల్పించటం లేదని… Read More
జగన్కు ఆదిశేషగిరిరావు షాక్, ఎటువైపు?: వారంతా జనసేన వైపు చూస్తున్నారు కానీ!గుంటూరు: సార్వత్రిక ఎన్నికలకు ముందు నేతలు పార్టీలు మారుతున్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కమలంను వీడి జనసేనలోకి వెళ్తా… Read More
జగన్ పై పోటీకి సై : పులివెందుల బరిలో ఆయనే..!కడప జిల్లాలో జగన్ కు చెక్ పెట్టాలనే లక్ష్యం నెరవేరుతుందా. కడప జిల్లాలో జగన్ కు గత ఎన్నికల్లో రాజంపేట మిన హా మిగిలిన అన్ని సీట్లు దక్కాయి.… Read More
మోడీ ప్రభుత్వం హక్కులను హరిస్తోంది: భారత్ బంద్న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్రేడ్ యూనియన్ బిల్లు 2018 ద్వారా ప్రభుత్వ కార్మికుల హక్కులను హరిస్తోందని ఆరోపిస్తూ పలు కార్మిక సంఘాలు భారత్ బంద్క… Read More
జగన్ సమరనాదం : బస్సు యాత్రకు ముమూర్తం ఫిక్స్ : ఇక..ఏపి నడిబొడ్డు నుండే..!వైసిపి అధినేత జగన్ ఎన్నికల సమరశంకం పూరిస్తున్నారు. ఇచ్ఛాపురం వేదికగా పాదయాత్ర ముగింపు సభలో జగన్ 2019 ఎన్నిలకు సమరనాదం మోగించనున్నారు. … Read More
0 comments:
Post a Comment