దేశమంతటా ఉత్కంఠ రేపిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దారుణంగా దెబ్బతినింది. సోమవారం వెల్లడైన ఫలితాల్లో ఆ పార్టీ కేవలం 28 సీట్లతో సరిపెట్టుకుని, అధికారానికి దూరం కావాల్సివచ్చింది. జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి అనూహ్యంగా పుంజుకుని.. ఏకంగా దాదాపు 50 సీట్లతో పవర్ లోకి వచ్చింది. 2014 నుంచి దేశమంతటా తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించిన బీజేపీ గ్రాఫ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sfbcvw
Monday, December 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment