న్యూఢిల్లీ: జార్ఖండ్లో ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా రావడంతో ఇక ఆ రాష్ట్రాన్ని కూడా కోల్పోయినట్లయ్యింది. మొత్తంగా 2019లో జరిగిన ఆయా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 5 రాష్ట్రాలను కోల్పోయింది. తాజాగా జార్ఖండ్లో కూడా ఆ పార్టీకి స్ట్రోక్ తగలడంతో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు. హర్యానాలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PQcpI8
జార్ఖండ్ ఫలితాలపై చిదంబరం ట్వీట్: కమలం కథ ముగిసిందంటూ సెటైర్లు
Related Posts:
ప్రాణాల మీదకు తెచ్చిన ఏకగ్రీవం..! మనస్తాపంతో అభ్యర్థి మృతి..!!కోరుట్ల / హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలు అంటేనే గ్రామాల్లో అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుంటారు గ్రామస్తులు. పోటీ చేసే అభ్యర్థులు కూడా అంతే పట్టుద… Read More
దగ్గరపడుతున్న పరీక్షలు.. పూర్తికాని సిలబస్.. SSC విద్యార్థులకు టెన్షన్ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పరీక్షల భయం పట్టుకుంది. ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నా.. సిలబస్ పూర్తికాకపోవడం వారిని ఆందోళనకు గురిచే… Read More
కేంద్రం ప్రకటించిన 10శాతం రిజర్వేషన్లపై పటీదార్లు గుజ్జర్లు ఏమంటున్నారంటే..?తమ కులానికి రిజర్వేషన్లు వర్తింపజేయాలంటూ పలు కులసంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం నిన్న ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాలవారికి 10శాతం రిజర్వేషన్ … Read More
జగ్గారెడ్డి జబర్దస్థ్ కోరికలు..! అదిష్టానం సానుకూలంగా స్పందిస్తుందా..?హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తన మార్క్ రాజకీయాలను చ… Read More
శబరిమలలోకి వెళ్లనిస్తారు కానీ: వావర్ మసీదులోకి వెళ్లేందుకు మహిళల ప్రయత్నంపలక్కాడ్: మసీదులోకి ఇద్దరు మహిళలు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కేరళలో జరిగింది. ఈ మహిళలు కేరళలోని మసీదులోక… Read More
0 comments:
Post a Comment