టోక్యో ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తోన్న అథ్లెట్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాభివందనాలు తెలిపారు. నిన్న 49 కిలోల వెయిట్ లిప్టింగ్ విభాగంలో మీరాబాయి చానుకు సిల్వర్ మెడల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ పీవీ సింధు కూడా శుభారంభం చేశారు. దీంతో మోడీ వారిని విష్ చేశారు. అలాగే కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించారు. మన్ కీ బాత్లో భాగంగా ఇవాళ ఆల్ ఇండియా రేడియాలో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3x2SCaJ
మోడీ మనసులో మాట: కార్గిల్ వీర సైనికులకు వందనం, అథ్లెట్లకు బెస్ట్ విషెస్
Related Posts:
ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం.. హైదరాబాద్ ప్రథమ పౌరుడికి జరిమానా..!హైదరాబాద్ : ప్రజల్లో చైతన్యం పెరిగిందా? పాలకులను ప్రశ్నించే తత్వం కనిపిస్తోందా? ఇలాంటి ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. తాజాగా గ్ర… Read More
జగన్ సొంత ఇలాకాలో పవన్ కళ్యాణ్ దెబ్బతీస్తారా, ఇదీ లెక్క?: టీడీపీ బలం పెరుగుతోందా?కడప: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల గెలుపోటములను పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ప్రభావితం చేస్తు… Read More
మాఘమాస 'కూడవెళ్ళి' జాతర: ఈ జాతర ప్రత్యేకకత ఏమిటంటే?దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో కూడవెళ్ళి అనే ప్రాంతంలో త్రేతాయుగంలో సీతమ్మ సమేతంగా శ్రీరామచంద్రస్వామి వారి కరకమ… Read More
జయరాం హత్య, వీడిన మిస్టరీ.. కారణమిది!: ? ఆ తర్వాత ఇంటి వద్ద శిఖాచౌదరి హడావుడి?హైదరాబాద్: ఎక్స్ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసును పోలీసులు చేధించారని తెలుస్తోంది. ఆయనను రాకేష్ రెడ్డి అనే వ… Read More
రైలు ప్రమాదంలో సహాయక చర్యలు వేగవంతం.. హెల్ప్ లైన్లు ఏర్పాట్లుపాట్నా : బీహార్ లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి రైల్వేశాఖ అప్రమత్తమైంది. బాధితులకు సహాయార్థం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేస… Read More
0 comments:
Post a Comment