Tuesday, December 3, 2019

బ్యాంకు డిపాజిట్లపై బీమా రూ. లక్ష వరకే: ఆర్బీఐ అనుబంధ సంస్థ డీఐసీజీసీ క్లారిటీ

న్యూఢిల్లీ: బ్యాంకు నష్టాల్లో కూరుకుపోయినప్పుడు బ్యాంకు డిపాజిట్లపై ఖాతాదారులు రూ. లక్ష వరకే బీమా కవరేజీ పొందుతారని భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా దాఖలైన ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) దరఖాస్తుకు సమాధానంగా ఈ మేరకు స్పష్టం చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33K2iIC

Related Posts:

0 comments:

Post a Comment