ఆర్టీసీ సమస్యలను పరిష్కరించి, కార్మికులకు సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. అంతకు ముందు కార్మికులపై కఠినంగా వ్యవరించిన సీఎం సమ్మె విరమణ అనంతరం వారితో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలోనే కార్మికులు కొరినట్టుగా వరాలు ప్రకటిస్తూనే... మరోవైపు చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరో సమస్య ప్రభుత్వానికి ఎదురవుతోంది. చార్జీల పెంపును ప్రజలు పెద్ద ఎత్తున
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34O8JeT
వాళ్లు బాగానే ఉన్నారు... మధ్యలో బలైంది ప్రజలే... చార్జీల పెంపుపై కొత్త వాదన
Related Posts:
రైతు రుణమాఫీ ఎప్పుడు..? తడిసి మోపెడైన వడ్డీ భారం..! మార్గదర్శకాలు రూపొందించని సర్కార్..!!హైదరాబాద్ : శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేసిన వాగ్దానం అమలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. లక్ష వరకూ రైతు రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమ… Read More
యూపీలో కాంగ్రెస్ స్ట్రాటజీ : బలహీనస్థానాల్లో కూటమి అభ్యర్థులకు సపోర్ట్, ఇంటర్వ్యూలో రాహుల్న్యూఢిల్లీ : యూపీలో మహాకూటమి మెజార్టీ సీట్లు సాధిస్తోందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ఎస్పీ-బీఎస్పీ కూటమి, కాంగ్రెస్ పార్టీ కలిసి మెజార… Read More
తెరపై ఒకపేరు...ఈవీఎంపై అసలు పేరు : కష్టాల్లో గురుదాస్పూర్ బీజేపీ అభ్యర్థిగురుదాస్పూర్ : హీరోగా ఆయన అందరికీ సుపరిచితుడే... కానీ ఈ మధ్యే రాజకీయాల్లోకి అరంగేట్రం ఇచ్చారు. పొలిటికల్ ఎంట్రీతోనే లోక్సభ స్థానం నుంచి ఓ జాతీయ పార్… Read More
సీజేఐపై ఆరోపణల విచారణ ఆపండి...త్రిసభ్య కమిటీకి ఎన్జీఓల బహిరంగ లేఖఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసు రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. తాజాగా ఆరోపణల్లో నిజానిజాలు న… Read More
చౌకీదార్ చోర్ హై అంటూ చిన్నారుల నినాదాలు .. వారించిన ప్రియాంక .. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులులోక్ సభ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరుస్తూ ఆమె ముంద… Read More
0 comments:
Post a Comment