ఆర్టీసీ సమస్యలను పరిష్కరించి, కార్మికులకు సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. అంతకు ముందు కార్మికులపై కఠినంగా వ్యవరించిన సీఎం సమ్మె విరమణ అనంతరం వారితో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలోనే కార్మికులు కొరినట్టుగా వరాలు ప్రకటిస్తూనే... మరోవైపు చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరో సమస్య ప్రభుత్వానికి ఎదురవుతోంది. చార్జీల పెంపును ప్రజలు పెద్ద ఎత్తున
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34O8JeT
Tuesday, December 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment