దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న‘ముస్లిం విద్యార్థులపై పోలీసుల కాల్పులు‘ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు ఘాటుగా స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ జామియా మిలియా ఇస్లామియా(జేఎంఐ) యూనివర్సిటీలో ఆందోళన చేసిన విధ్యార్థులపై అసలు కాల్పులు జరపనేలేదని, అలా జరిగినట్లుగా వస్తున్న వార్తల్ని ఎవరూ నమ్మొద్దని ఢిల్లీ పోలీస్ శాఖ పీఆర్వో ఎంఎస్ రంధావా రిక్వెస్ట్ చేశారు. తప్పుడు వార్తలు విని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కంగారు పడొద్దని సూచించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2svgKaj
పుకార్లు నమ్మకండి.. చొరబడలేదు.. వాళ్లను తరిమేశామంతే..: ఢిల్లీ పోలీసులు
Related Posts:
ఢిల్లీలో పవన్ సంచలనం: కేంద్రం సమ్మతి లేదు.. ఏపీ రాజధాని మారదు.. రిపబ్లిక్ డే వేదిక మార్పే నిదర్శనందేశరాజధాని ఢిల్లీ నుంచి ఐదు కోట్ల ఆంధ్రులకు, రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. మోదీ కేబినెట్ లో నంబర్ 3గా కొనస… Read More
రాజధాని రగడ: శాసన మండలిలో రచ్చ రచ్చ.. టీడీపీ ఎమ్మెల్సీలతో మంత్రుల బాహాబాహీ..పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏపీ శాసన మండలిలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు బాహాబాహికి దిగడంతో దాదాపు అరగంట… Read More
అట్లాస్ సైకిల్ తయారీ సంస్థ యజమాని భార్య ఆత్మహత్య..ప్రముఖ సైకిల్ తయారీ సంస్థ అట్లాస్ యజమాని సంజయ్ కపూర్ భార్య నటాషా కపూర్(58) ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీలోని ఔరంగజేబు రోడ్లో ఉన్న ఆమె నివాసంలో మంగళవా… Read More
మున్సిపోల్స్లో ఉద్రిక్తతలు,ఘర్షణలు : టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి..తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. అక్కడక్కడా ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్లో ట… Read More
రిమాండ్ రిపోర్ట్ : ప్రొఫెసర్ కాశింపై పోలీసుల సంచలన స్టేట్మెంట్స్..ఇటీవల అరెస్టయిన ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ కాశింపై పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సిద్దం చేశారు. రిపోర్టును గురువారం హైకోర్టుకు సమర్పించనున్నార… Read More
0 comments:
Post a Comment