ఏపీ సీఎం జగన్ ఎప్పటిలాగే ఈసారి కూడా క్రిస్మస్ వేడుకల్ని సొంతూరు పులివెందులలోనే జరుపుకోనున్నారు. ఫ్యామిలీతో కలిసి పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలో పాల్గొంటారు. పండుగకు రెండ్రోజుల ముందే ఆయన కడప జిల్లా పర్యటనకు బయల్దేరివెళ్లనున్నారు. ఈ నెల 23 నుంచి 25 దాకా కడప జిల్లాల్లో ఆయన పాల్గొనే కార్యక్రమాల షెడ్యూల్ ను అధికారులు సిద్ధం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZeyUJC
Sunday, December 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment