అది.. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఆదిలాబాద్ జిల్లా. సమీపంలోనే మావోయిస్టుల అడ్డా గడ్చిరోలి. పైగా పక్క జిల్లాలోనే ముఖ్యమంత్రి పర్యటన. పోలీసులంతా బందోబస్తులో బిజీగా ఉన్నారు. సరిగ్గా ఇలాంటి కీలక సమయంలో పేలుడు చోటుచేసుకోవడం పోలుసులు, ప్రజల్లో కలకలం రేపింది. ఆదిలాబాద్ టౌన్ కు సమీపంలోని ఉట్నూరు క్రాస్ రోడ్డులో పెట్రోల్ బంకు దగ్గర సోమవారం ఈ సంఘటన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35cC9CK
అండర్వేర్లో బాంబు పేలి.. ముక్కలైపోయాడు.. ఆదిలాబాద్లో ఘోరం
Related Posts:
ఏపీలో న్యూ ఎక్సైజ్ పాలసీ.. 1 నుంచి అమలు, ప్రజలు అభ్యంతరం తెలిపితే నిలిపేస్తాం...ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమలవుతుందని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి ప్రకటిం… Read More
మహిళా జడ్జీ వెంటపడిన దొంగలు.. అదును చూసి..న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఓ మహిళా న్యాయమూర్తినే వెంబడించారు. ఆమె కారు అద్దాలు పగలగొట్టి ఆమె పర్సు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కే… Read More
ఇండియా, ఆరెస్సెస్ పర్యాయపదాలే.. ఏంటీ అని ఇమ్రాన్ఖాన్కు ఆరెస్సెస్ చురకలుపాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్పై ఆరెస్సెస్ నేత ప్రధాన కార్యదర్శి సంఘ్ కృష్ణ గోపాల్ ఓ రేంజ్లో ఫైరయ్యారు. భారత్, ఆరెస్సెస్ పర్యాయపదాలే అయితే ఏంటీ అని… Read More
టీటీడీ బోర్డు సభ్యులుగా క్రిమినల్స్ ను నియమించారని అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలుఒకపక్క తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ఘనంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం ఇప్పట… Read More
లాడెన్ నుంచి హఫీజ్ సయీద్ వరకు: ఇమ్రాన్ఖాన్కు ఐదు ప్రశ్నలు సంధించిన భారత్న్యూయార్క్ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భారత్పై విషం చిమ్మడం ప్రపంచ దేశాలు చూశాయి. తన ప్రసంగంలో… Read More
0 comments:
Post a Comment