రాలేగావ్: తనకు ఏదైనా జరిగితే అందుకు బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీదే అవుతుందని ప్రముఖ సామాజికవేత్త అన్నాహజారే పరోక్షంగా హెచ్చరించారు. లోకాయుక్త, లోక్పాల్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్సిద్ధిలో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతికి వ్యతిరేక పోరాటంలో తనకు ఏం జరిగినా ప్రజలు ప్రధాని నరేంద్ర
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t2kKw3
నాకు ఏం జరిగినా ప్రజలు ప్రధానినే నిలదీస్తారు: అన్నాహజారే హెచ్చరిక
Related Posts:
చంద్రబాబు క్యాబినెట్ భేటీకి ఇంకా రాని ఈసీ అనుమతి .. సీఎంను కలవనున్న సీఎస్ .. ఏపీలో ఉత్కంఠఏపీ క్యాబినెట్ భేటీ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 14వ తేదీన తలపెట్టిన మంత్రివర్గ సమావే… Read More
ఫ్రంట్ ప్రయత్నాల్లో జోరు పెంచిన కేసీఆర్.. సాయంత్రం స్టాలిన్తో భేటీకానున్న సీఎం..ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గరపడుతుండటంతో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో జోరు పెంచారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు కాళ్లకు బలప… Read More
మెగా ఫ్యాన్స్కు బంపరాఫర్ : మోహన్బాబుకు పోటీగా చిరంజీవి: పవన్కు స్థానం దక్కలేదా ..!మెగాస్టార్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్. చిరంజీవి అభిమానుల పిల్లలకు అత్యుత్తమ విద్య చౌకగా అందుబాటులోకి వస్తోంది. చిరంజీవి ఇప్పటి వరకు బ్లడ్ బ్య… Read More
ఆ ట్వీట్లతో నారా లోకేష్ మళ్ళీ బుక్కయ్యాడుగా ... నెటిజన్లు ట్రోలింగ్స్ మొదలెట్టేశారుగాఏపీ మంత్రి ఏపీ సీఎం తనయుడు నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ లు మరోమారు నారా లోకేష్ టార్గెట్ అయ్యేలా చేశాయి. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, ఏపీ మ… Read More
మదర్స్ డే రోజు కవలలకు జన్మనిచ్చిన ఐరెన్ లేడీబెంగళూరు : మణిపూర్ ఐరన్ లేడీ ఇరోమ్ షర్మిల తల్లయ్యారు. మాతృదినోత్సవం రోజున ఆమె కవలలకు జన్మనిచ్చారు. బెంగళూరులోని క్లౌడ్ నైన్ హాస్పిటల్లో ఆమె ఇద్దరు పి… Read More
0 comments:
Post a Comment