చెన్నై: రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐఐటీ-మద్రాస్ విద్యార్థిని ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య కేసులో సీబీఐ రంగ ప్రవేశం చేసింది. సీబీఐ అధికారులు సోమవారం తమ విచారణను ప్రారంభించారు. ఐఐటీ-మద్రాస్ అధికారులను కలిశారు. వారి నుంచి కొన్ని వివరాలను సేకరించారు. ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య చేసుకున్న హాస్టల్ గదిని నేడో, రేపో పరిశీలిస్తారని తెలుస్తోంది. ఫాతిమా లతీఫ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SDDBvn
ఐఐటీ-మద్రాస్ విద్యార్థిని సూసైడ్: బరిలో దిగిన సీబీఐ: బడాబాబుల హస్తం ఉందంటూ..!
Related Posts:
వ్యాక్సిన్లు ఉచితమైతే ప్రైవేటుకు రూ.150 ఎందుకు?: రాహుల్ ప్రశ్న -ఆలస్యం ఖరీదు లక్షల ప్రాణాలన్న మమతదేశంలో కరోనా విలయం కొనసాగుతుండగా, వ్యాక్సిన్ల పంపిణీలో ఏర్పడిన గందరగోళంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, రాష్ట్రాల డిమాండ్ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మ… Read More
ఉదయం మరొకరితో పెళ్లి.. రాత్రి ప్రియుడితో చెక్కేద్దామనుకుంది! అంతలోనే కథ కంచికి.. ఇంటికిహైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి మూడేళ్లుగా ఓ యువకుడిని ప్రేమించింది. అయితే, ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. అంత… Read More
మోదీజీ.. థాంక్యూ, సందిగ్ధత తొలగింది -కొవిడ్ వ్యాక్సినేషన్పై ప్రధాని ప్రకటనకు ఏపీ సీఎం రియాక్షన్దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి కొనసాగుతుండటం, అందరికీ వ్యాక్సిన్లు అందని పక్షంలో మూడో దశ విలయం ఇంకా భయంకరంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో వ్… Read More
Pakistan Train Accident: ఎదురెదురుగా రెండు రైళ్ల ఢీ- 30 మంది మృతిదక్షిణ పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఈ ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఇందులో దాదాపు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా … Read More
UN General Assembly అధ్యక్షుడిగా మాల్దీవులు విదేశాంగ మంత్రి అబ్దుల్ షాహిద్ ఎన్నిక, భారత్ మద్దతుతోప్రపంచ దేశాల అతిపెద్ద కూటమి ఐక్యరాజ్యసమితిలో సాదారణ అసెంబ్లీకి 76వ అధ్యక్షుడిగా అబ్దుల్ షాహిద్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం మాల్దీవులు విదేశాంగ శాఖ మంత్రిగ… Read More
0 comments:
Post a Comment