భారత సరిహద్దు వెంబడి కి.మీ దూరం వరకు ఫోన్ కాల్ సర్వీసులను నిలిపివేయాల్సిందిగా బంగ్లాదేశ్ టెలికాం రెగ్యులేటర్ అక్కడి టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి నోటీసులు వచ్చేంతవరకు సర్వీసులను పునరుద్దరించవద్దని స్పష్టం చేసింది. భారత్లో ఎన్ఆర్సీ,సీఏఏ ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్ భద్రతా రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అంతేకాదు, భారత్లోని ముస్లింలు బంగ్లాదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qy3Gtc
Tuesday, December 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment