భారత సరిహద్దు వెంబడి కి.మీ దూరం వరకు ఫోన్ కాల్ సర్వీసులను నిలిపివేయాల్సిందిగా బంగ్లాదేశ్ టెలికాం రెగ్యులేటర్ అక్కడి టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి నోటీసులు వచ్చేంతవరకు సర్వీసులను పునరుద్దరించవద్దని స్పష్టం చేసింది. భారత్లో ఎన్ఆర్సీ,సీఏఏ ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్ భద్రతా రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అంతేకాదు, భారత్లోని ముస్లింలు బంగ్లాదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qy3Gtc
ముస్లింలు చొరబడే ఛాన్స్? భారత సరిహద్దు వెంబడి ఫోన్ సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్
Related Posts:
10 రాష్ట్రాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ముగిసిన ఉపఎన్నికలు -మధ్యప్రదేశ్లో 66శాతం పోలింగ్బీహార్ అసెంబ్లీ సాధారణ ఎన్నికల రెండో దశతోపాటే దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణలోని దుబ్బాక… Read More
అమెరికా ఎన్నికల్లో అంతరాయం? -హోంల్యాండ్ సెక్యూరిటీ అప్రమత్తత -భద్రతకు భరోసాఅగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో అంతరాయం ఏర్పడిందా? మంగళవారం ఎలక్షన్ డే సందర్భంగా ఏదైనా అనూహ్య ఘటనలు జరిగే అవకాశముందా? సున్నితమైన, కీలక… Read More
IPL 2020: సూర్యకుమార్ యాదవ్ పై మౌనం వీడిన గంగూలీ.. ఆ సమయంలోనే..!న్యూఢిల్లీ: ఐపీఎల్లో గత రెండు, మూడు సీజన్లుగా సత్తా చాటుతున్నా.. ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్కు భారత జట్టులో అవకాశం దక్కడం లేదు. … Read More
నూతన అమెరికా కోసం ఓటు వేయండి: ఒబామాతో కలిసి జో బైడెన్ పిలుపువాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన… Read More
IPL 2020:హెల్మెట్ నిబంధనను తప్పనిసరి చేయండి ..ఐసీసీకి సచిన్ విజ్ఞప్తిముంబై: ఆట ఏదైనా గాయాలు సహజమే. అయితే క్రికెట్లో మాత్రం వీటి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. గాయం కారణంగా కొన్నిసార్లు ఆటకు దూరమైన సందర్భాలు ఉంటే.. మరికొన… Read More
0 comments:
Post a Comment