Friday, December 6, 2019

తుపాకులు ఇచ్చింది... షో కోసం కాదు... దిశ ఎన్‌కౌంటర్‌లో మద్దతు పలికిన ఎంపీలు

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ప్రజలు ,ప్రజాప్రతినిధులు తెలంగాణ పోలీసులు చర్యను సమర్ధిస్తుండగా.. ఏకంగా పార్లెమెంట్‌లో సైతం ఎన్‌కౌంటర్ పై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికార బీజేపీ తోపాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను సమర్ధించారు. మరోవైపు పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/366L9dy

0 comments:

Post a Comment