దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ప్రజలు ,ప్రజాప్రతినిధులు తెలంగాణ పోలీసులు చర్యను సమర్ధిస్తుండగా.. ఏకంగా పార్లెమెంట్లో సైతం ఎన్కౌంటర్ పై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికార బీజేపీ తోపాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు దిశ నిందితుల ఎన్కౌంటర్ను సమర్ధించారు. మరోవైపు పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/366L9dy
Friday, December 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment