Tuesday, September 3, 2019

మత మార్పిడిలు ఏంటీ..? జగజిత్‌కు అండగా ఉంటామని అమరీందర్ భరోసా, ఇమ్రాన్‌ఖాన్‌ సర్కార్‌పై నిప్పులు

న్యూఢిల్లీ/ అమృత్‌సర్ : పాకిస్థాన్‌లో బలవంతంగా మతమార్పిడికి గురైన యువతులకు అండగా ఉంటామన్నారు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్. జగ‌జిత్‌ కౌర్ ఇండియా రావాలని ... పంజాబ్ వస్తే వారికి కావాలసిన ఏర్పాట్లు చేస్తామని హామీనిచ్చారు. ఈ అంశంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. బలవంతంగా మత మార్పిడి సరికాదని సూచించారు. ఈ అంశంపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HFm4wE

Related Posts:

0 comments:

Post a Comment