న్యూఢిల్లీ/ అమృత్సర్ : పాకిస్థాన్లో బలవంతంగా మతమార్పిడికి గురైన యువతులకు అండగా ఉంటామన్నారు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్. జగజిత్ కౌర్ ఇండియా రావాలని ... పంజాబ్ వస్తే వారికి కావాలసిన ఏర్పాట్లు చేస్తామని హామీనిచ్చారు. ఈ అంశంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు. బలవంతంగా మత మార్పిడి సరికాదని సూచించారు. ఈ అంశంపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HFm4wE
మత మార్పిడిలు ఏంటీ..? జగజిత్కు అండగా ఉంటామని అమరీందర్ భరోసా, ఇమ్రాన్ఖాన్ సర్కార్పై నిప్పులు
Related Posts:
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫార్ములా: ఇవి పాటిస్తే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టొచ్చున్యూఢిల్లీ: ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు కారణం ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడం, గూడ్స్ అండ్ సర్వ… Read More
పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్ష నరకం: నిందితుడిని తలకిందులుగా కట్టేసి హాకీ స్టిక్ తో..బెంగళూరు: పోలీస్ స్టేషన్ లోనే ఓ నిందితుడిని ప్రత్యక్ష నరకాన్ని చూపారు పోలీసులు. అతణ్ని తలకిందులుగా కట్టేసి హాకీ స్టిక్కులతో మరీ చితకబాదేశారు. దీనికి స… Read More
పట్టాలు తప్పిన రైలు.. 50 మంది మృతి .. ఎక్కడో తెలుసా ..?కిన్షాసా : రైలు పట్టాలు తప్పడంతో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దీంతో 50 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారుల… Read More
నాగబాబు సంచలనం.. పాలనలో జగన్ విఫలం: పవన్ బ్రహ్మాస్త్రం :చిరు అభిమానులను సైతం..!!మెగా బ్రదర్ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి పాలన పైన విమర్శలు చేసారు. వంద రోజుల పాలనలో జగన్ విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ అవగాహ… Read More
అమిత్ షా పేషీలో భారీగా అవినీతి: రూ.16 లక్షల లంచం డిమాండ్!న్యూఢిల్లీ: దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరువాత ఆ స్థాయిలో శక్తిమంతమైన నాయకుడిగా పేరుంది కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానకు. అవినీతికి పాల్పడిన, లం… Read More
0 comments:
Post a Comment