వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) విచారణను స్పీడప్ చేసింది. హత్య కేసుకు సంబంధించి అనుమానితులందరీని విచారిస్తోంది. గత 9 నెలల నుంచి కేసు విచారణను దర్యాప్తు బృందం చేస్తుంది. ప్రతీరోజు రెండు పార్టీలకు చెందిన నేతలను పిలిచి మరీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటివరకు 1300 మంది అనుమానితులను ప్రశ్నించినట్టు అధికారులు పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/383lkwM
వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణ స్పీడప్, బీటెక్ రవికి సిట్ నోటీసులు, ఆదినారాయణ కూడా..?
Related Posts:
పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా కొనసాగింపు..?బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా తిరిగి అమిత్ షా మరోకొద్ది రోజులపాటు కొనసాగనున్నట్టు సమాచారం. గురవారం ప్రధానిగా భాద్యతలు చేపడుతున్న నేపథ్యంలోనే మోడీతో… Read More
ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైయస్ జగన్ఏపీ నూతన ముఖ్యమంత్రిగా జగన్ మరి కొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2004, 2009 లో వైయస్ ఏ విధంగా అయితే ప్రమాణ స్వీకారం సమయంలో వ్యవ… Read More
జగ్గారెడ్డి సంచలనం .. రాహుల్ రాజీనామా వెనుక వ్యూహం వుందిసార్వత్రిక ఎన్నికల్లో ఈసారి విజయం సాధిస్తామని భావించిన కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా దెబ్బ తింది. దీంతో పార్టీ జాతీయాధ్యక్షుడిగా పార్టీ ఓటమికి నైతిక… Read More
తెలంగాణాపై బీజేపీకి చిగురించిన ఆశలు.. భవిష్యత్ లో అధికారమే లక్ష్యంగా పార్టీ కసరత్తులురానున్న రోజుల్లో తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందా ? అధికార టీఆర్ఎస్ పార్టీ కి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందా ? అందుకోసం బీజేపీ అధిష్టానం కసర… Read More
చంద్రబాబు మరో యూటర్న్? బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం? కేశినేని నానితో రాయబారం?అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో యూటర్న్ తీసుకోబోతున్నారా? భారతీయ జనతాపార్టీ పంచన చేరడానికి ఏర్పాట్లు… Read More
0 comments:
Post a Comment