Wednesday, December 4, 2019

వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణ స్పీడప్, బీటెక్ రవికి సిట్ నోటీసులు, ఆదినారాయణ కూడా..?

వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) విచారణను స్పీడప్ చేసింది. హత్య కేసుకు సంబంధించి అనుమానితులందరీని విచారిస్తోంది. గత 9 నెలల నుంచి కేసు విచారణను దర్యాప్తు బృందం చేస్తుంది. ప్రతీరోజు రెండు పార్టీలకు చెందిన నేతలను పిలిచి మరీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటివరకు 1300 మంది అనుమానితులను ప్రశ్నించినట్టు అధికారులు పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/383lkwM

Related Posts:

0 comments:

Post a Comment