లక్నో: ఉన్నావ్, హైదరాబాద్ అత్యాచారం, హత్య ఘటనలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. కొందరు పోలీసులకు మాత్రం తమ బాధ్యత తెలిసి రావడం లేదు. తనపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి యత్నించారంటూ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితురాలితో అత్యంత నీచంగా మాట్లాడారు. రేప్ జరిగిన తర్వాత కేసు నమోదు చేస్తామంటూ బదులిచ్చారు. దీంతో ఆ బాధితురాలు హతాశురాలైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sal4Mc
రేప్ జరిగాక చూద్దాం: బాధితురాలితో పోలీసుల నీచపు వ్యాఖ్యలు
Related Posts:
వైఎస్ జగన్ సొంత జిల్లాలో బీజేపీ-జనసేన అభ్యర్థి ఏకగ్రీవం: వైసీపీ ఎమ్మెల్యేకు ఝలక్.. !కడప: స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ-జనసేన పార్టీ అనూహ్య ఫలితాలను సాధిస్తున్నాయి. అంచనాలకు మించి విజయాలను నమోదు చేస్తున్నాయి. పలు జిల్లాల… Read More
కరోనా ఎఫెక్ట్.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఇక అత్యవసర కేసులే విచారణ..కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచన మేరకు సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ తీవ్రత తగ్గేంత వరకు పరిమిత వి… Read More
Coronavirus Patient:బెంగళూరులో ఇన్ఫోసిస్ భవనం ఖాళీ, ఉద్యోగుల క్షేమం!బెంగళూరు: కరోనా వైరస్ (కోవిడ్ 19) దెబ్బతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీ బెంగళూరులోని తన కార్యాలయాన్ని ఖాళీ చేసింది. కరోనా వైరస్ వ్యాధి కంపెనీ ఉద్యోగులక… Read More
మినిట్ టు మినిట్: మాచర్లకు ఎందుకెళ్లారు? ఎలా వచ్చారు? బోండా ఉమా, బుద్ధా కాల్డేటా చెక్గుంటూరు: గుంటూరు జిల్లా మాచర్ల వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బోండా ఉమామహేశ్వర రావు, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తోన్న కారుపై చోటు చేసుకున్న దాడి … Read More
మీ రాజకీయ సమాధి దగ్గరలోనే .. రాష్ట్రాన్ని పులివెందుల చేస్తారా : చంద్రబాబుస్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు . ఆంధ్రప్రదేశ్ లో అరాచకం రాజ్యమేలుతుందని ఆయన … Read More
0 comments:
Post a Comment