చెన్నై: ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి దారుణంగా హత్య చేసిన కేసులో కామాంధుడు సంతోష్ కుమార్ కు ఉరి శిక్ష విధిస్తూ తమిళనాడులోని కోయంబత్తూరు (కోవై) మహిళా కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇదే కేసు నుంచి మరో వ్యక్తిని తప్పించారని ఆరోపిస్తూ మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేసు నుంచి విముక్తి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QuZdaq
7ఏళ్ల బాలిక కిడ్నాప్, లైంగిక దాడి, దారుణ హత్య, కామాంధుడికి ఉరి శిక్ష, మరో వ్యక్తి ఎస్కేప్?, కోర్టులో
Related Posts:
కరెన్సీ నోట్ల గుర్తింపు: కంటి చూపు లేనివారి కోసం ఆర్బీఐ ‘MANI’ యాప్న్యూఢిల్లీ: భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) కంటి చూపు సరిగా లేని వారి కోసం ఒక ప్రత్యేక యాప్ను ప్రవేశపెట్టింది. MANI(మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటీఫైయర్) అ… Read More
మూడు రాజధానులు మంచిదే, రాజధానితో 10 శాతం ప్రజలకే మేలు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినవ్యాంధ్ర రాజధాని అమరావతి మార్పుపై ఏపీలో నిరసనలు పెల్లుబికుతున్నాయి. గత 15 రోజులుగా రైతులు, టీడీపీ శ్రేణులు ఆందోళనతో కదం తొక్కాయి. మరోవైపు రాజధాని మార… Read More
తెలుగురాష్ట్రాల్లో రేపు మోస్తరు వర్షం..?, చలిగాలులతో జనం ఉక్కిరి బిక్కిరి..అసలే చలికాలం. చలి పీక్కి చేరింది. ఎముకలు కొరికే చలిలో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉత్తర ఒడిశా.. పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీ… Read More
విజయ్ మాల్యాకు షాక్: ఆస్తుల విక్రయానికి బ్యాంకులకు కోర్టు గ్రీన్ సిగ్నల్ముంబై: బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్లో తలదాచుకున్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు ప్రత్యేక కోర్టు గట్టి షాకిచ్చింది. విజయ్ మాల్యా ఆ… Read More
రాజు గారి గది 602.. ‘మంత్రాలయ’లో మిస్టరీ.. మంత్రులకు హడల్ఆ భవంతి పేరు మంత్రాలయ.. మహారాష్ట్ర సెక్రటేరియట్. దాని ఆరో అంతస్తులో అతి కీలకమైన ‘పవర్ సెంటర్' ఉంది.. అంటే ముఖ్యమంత్రి కార్యాలయమన్నమాట. కానీ దాని ఎదురు… Read More
0 comments:
Post a Comment