Tuesday, December 3, 2019

హాట్‌టాపిక్‌గా మారిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు...! బీజేపీలో విలీనం చేస్తారంటూ వైసీపీ కామెంట్స్...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం దేశానికి అమిత్ షా లాంటీ నేతలు అవసరమని, నెమ్మదిగా చెబితే వినే రోజులు పోయాయని ఇలాంటీ సంధర్భంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా లాంటీ వ్యక్తులు అవసరమని ఆయన పోగడడం ఏపీ రాజకీయా వర్గాల్లో సంచలనంగా మారాయి. మరోవైపు పవన్ వ్యాఖ్యలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/363lGlp

Related Posts:

0 comments:

Post a Comment