న్యూఢిల్లీ: ఎస్పీజీ సవరణ బిల్లుకు మంగళవారం రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. బిల్లు ఆమోదం కోసం ఓటింగ్ ప్రారంభించగానే కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మూజువాణి ఓటింగ్ జరిపడంతో బిల్లు ఆమోదం పొందింది. లోక్సభలో ఇంతకుముందే ఈ బిల్లుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. సభలో గాంధీ కుటుంబసభ్యులకు ఎస్పీజీ భద్రతను తొలగించడాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YaiT7c
Tuesday, December 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment