పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్నాయి. ఉత్తర భారతదేశం అట్టుడుకుతుంది. తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే మాత్రం అనుకూలంగా సభ నిర్వహిస్తానని ముందుకు రావడం చర్చకు దారితీసింది. పౌరసత్వ సవరణ చట్టం సెగలు రేపుతుంటో రాజాసింగ్ తేనే తుట్టే కదిపే ప్రయత్నం చేశారు. ఈ నెల 28వ తేదీన ఎన్టీఆర్ స్టేడియంలో సభ నిర్వహస్తానని చెప్తున్నారు. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38VG3Dj
రాజాసింగ్ సంచలనం: సీఏఏకు అనుకూలంగా సభ, అనుమతి ఇవ్వాలని సీపీకి లేఖ..
Related Posts:
తెలంగాణ బిడ్డల ఎవరెస్ట్ యాత్ర.. గిరిజన యువతులకు గోల్డెన్ ఛాన్స్ఆదిలాబాద్ : సాహసం వారికి వెన్నతో పెట్టిన విద్య. బాలికలే కదా మీకెందుకు సాహసాలంటూ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పలేదు. సాహసాలు చేస్తామంటే సహకారం అందించారు. అ… Read More
121 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఐటీబీపీ నోటిఫికేషన్ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ఫోర్స్ కానిస్టేబుళ్ల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. 121 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హులై… Read More
మీడియాది అసత్య ప్రచారం .. విద్యార్థుల ఆత్మహత్యలకు ఇంటర్ ఫలితాలు కారణం కాదన్న ఇంటర్ బోర్డు కార్యదర్శితెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై విపక్షాలు నిరసన తెలియజేస్తున్నాయి. ఇంటర్ ఫలితాలు రేపిన మంటలు … Read More
పేట్రేగిన ఉగ్రవాదులు: పోలింగ్ కేంద్రంపై గ్రనేడ్ల దాడిశ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. అయిదో విడత పోలింగ్ సందర్భంగా బీభత్సం సృష్టించారు. పుల్వామా జిల్లాలోని రోహ్మూ పోలిం… Read More
ఒడిశాలో ప్రధాని మోడీ.. ఫొని ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే..భువనేశ్వర్ : ఫొని తుఫాను కారణంగా అతలాకుతలమైన ఒడిశాలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన కొనసాగుతోంది. తొలుత సీఎంతో సమావేశమైన ప్రధాని అనంతరం ఏరియల్ సర్వే ద్వార… Read More
0 comments:
Post a Comment