టీటీడీ పాలకమండలి సమావేశం నేడు జరిగింది . ఈ సమావేశంలో టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పాలక మండలి సమావేశంలో ముఖ్యంగా రమణదీక్షితులును గౌరవ ప్రధాన అర్చకుడిగా నియమించారు. గత ప్రభుత్వ హయాంలో వివాదాలకు కారణమైన రమణ దీక్షితులు వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ssu4wv
టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు నియామకం... పాలకమండలి సమావేశంలో నిర్ణయాలివే
Related Posts:
కాశ్మీర్ మా బ్లడ్ లోనే ఉంది..చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడతాం: పాక్ మాజీ ప్రధానిఇస్లామాబాద్: క్రియాశీలక రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, రిటైర్డ్ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ రెడీ అయ్యారు. దీనికోసం ఆయన అత… Read More
రెండుగా చీలిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ, నువ్వానేనా, మాజీ సీఎంకు చెక్!బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద కాంగ్రెస్ పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం మరోసారి విరుచుకుపడింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటే సిద్దరామయ్య… Read More
ఆటోలపై థ్యాంక్యూ స్టిక్కర్లు: చంద్రబాబును ఫాలో అవుతున్న వైఎస్ జగన్: పబ్లిసిటీపై గాలి మళ్లిందా?అమరావతి: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారనే పేరు ఉంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. ఎన్నికల ప్రచార స… Read More
మానవత్వం, వీరత్వానికి.. విజయదశమి.. శత్రు వినాశనం కోసం...డా.యం.ఎన్.చార్య -హైదరాబాద్ - ఫోన్: 9440611151 యత్రయోగేశ్వర: కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధర: తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరుడై… Read More
దుర్గా పూజలో నుస్రత్ జహాన్: పేరు మార్చుకోమంటూ మత పెద్దల ఆగ్రహంకోల్కతా: ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నూస్రత్ జహాన్ తన భర్త, పారిశ్రామిక వేత్త అయిన నిఖిల్ జైన్తో కలిసి దుర్గా మాత పూజలో పాల్గొని సందడ… Read More
0 comments:
Post a Comment