టీటీడీ పాలకమండలి సమావేశం నేడు జరిగింది . ఈ సమావేశంలో టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పాలక మండలి సమావేశంలో ముఖ్యంగా రమణదీక్షితులును గౌరవ ప్రధాన అర్చకుడిగా నియమించారు. గత ప్రభుత్వ హయాంలో వివాదాలకు కారణమైన రమణ దీక్షితులు వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ssu4wv
టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు నియామకం... పాలకమండలి సమావేశంలో నిర్ణయాలివే
Related Posts:
జేసీ తండ్రీ కొడుకులకు ఊరట- మూడు అక్రమ రిజిస్ట్రేషన్ కేసుల్లో...బీస్ 3 వాహనాలను బీఎస్ 4గా మారుస్తూ 154 లారీలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్ లో ఉన్న టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి … Read More
షాకింగ్ ...ఓఎల్ ఎక్స్ లో అమ్మకానికి మిగ్ -23 యుద్ధ విమానం ... ఈ పని చేసింది ఎవరంటే !!ఓఎల్ఎక్స్... ఏవైనా సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మకాలు, కొనుగోలు సాగించే డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ ఫామ్. ఇక అటువంటి మార్కెటింగ్ ప్లాట్ ఫాం లో ఏకంగా భార… Read More
మరి కొన్ని గంటల్లో అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతంఅయోధ్య: ఇంకొన్ని గంటలు.. దశాబ్దాల నాటి కల సాకారం కానుంది. కోట్లాదిమంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. శతాబ్దాల తరబడి నానుతూ వస్తోన్న రామమందిరం ని… Read More
ఏపీలో భారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు: 67 మరోణాలు, అనంతపురంలో అత్యధిక కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు మరింతగా పెరుగుతూనే ఉంది. పరీక్షలను పెంచుతున్న కొద్దీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్… Read More
'సిగరెట్లు' మానేసినందుకు జీవితంలో ఊహించని మార్పు... ఆదర్శంగా నిలుస్తున్న 'నాయర్'..8 ఏళ్ల క్రితం అతనో చైన్ స్మోకర్. రోజుకు ఒకటిన్నర నుంచి రెండు పెట్టెలు సిగరెట్స్ కాల్చేవాడు. కానీ కొన్నాళ్లకు ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడింది. వైద్య… Read More
0 comments:
Post a Comment