లక్నో: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)కి వ్యతిరేకంగా గత కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలకు, ఆందోళనలకు సంబంధించి 10వేల మంది విద్యార్థులపై పోలీసు కేసు నమోదు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ డిసెంబర్ 15న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QyatmO
ఏఎంయూ ఘర్షణలు: 10వేల మంది విద్యార్థులపై కేసు నమోదు
Related Posts:
అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఇంజనీరును ఢీకొన్న ఇండిగో బస్సు, సీరియస్ !బెంగళూరు: కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం)లో పెద్ద ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్లిన ఇండిగో బస్సు ఎయిర్ ఇండియా సిబ్బంద… Read More
నా చావుకు మమతా బెనర్జీనే కారణం: సూసైడ్ నోట్లో సీనియర్ ఐపీఎస్ అధికారి గౌరవ్ దత్కోల్ కతా: కోల్కతాలో సీనియర్ పోలీసు ఉన్నతాధికారి గౌరవ్ దత్ ఆత్మహత్య కలకలం సృష్టించింది. గౌరవ్ దత్ భార్య బీజేపీ నేత ముకుల్రాయ్తో కలిసి సుప్రీంకోర్టున… Read More
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అరెస్ట్.. రాత్రంతా జీపులో తిప్పారు..సంబంధం లేని పోలీస్ స్టేషన్ కు తరలింపుచంద్రగిరి: ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఓటర్ల సర్వే పేరుతో వచ్చిన కొందరు యువక… Read More
సరిహద్దుల్లో యుద్దమేఘాలు..! భారీగా సైన్యాన్ని మొహరిస్తున్న భారత్..!!హైదరాబాద్ : పుల్వామా ఉగ్రఘటన తర్వాత పాకిస్తాన్ పలు కోణాల్లో భారత్ ను కవ్విస్తూనే ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలతో పాటు అజ్ఞాతంలో ఉన్న మాజీ… Read More
ఏకగ్రీవం వెనుక .. సభలో గుట్టువిప్పిన భట్టిహైదరాబాద్ : డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర పార్టీలు అభ్యర్థులు నిలుపకపోవడంతో ఆయన ఎన్నిక ప్రక్రియ యునానిమస్ అయ్యింది. … Read More
0 comments:
Post a Comment