Tuesday, December 3, 2019

రూ.35కే కిలో.. ఉల్లిగడ్డలు అమ్మిన మాజీ ఎంపీ.. బీజేపీ ఆఫీస్ బయట..

నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడల్లా రాజకీయ నాయకులు వినూత్న రీతిలో నిరసన ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేయడం చాలా సాధారణంగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ ధర ఆకాశాన్ని తాకడం చర్చనీయాంశమైంది. ఉల్లిధర పార్లమెంట్‌ను కూడా కుదిపేసింది. ఇలాంటి నేపథ్యంలో మాజీ ఎంపీ, జన్ అధికార్ పార్టీ కన్వీనర్ పప్పు యాదవ్ వినూత్న నిరసనకు దిగి దేశవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించారు. ఆయన నిరసన ఎలా ఉందంటే..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yf2azm

0 comments:

Post a Comment