Monday, December 23, 2019

శరణార్థుల పాలిట దేవుడు.. మోదీని ప్రశంసల్లో ముంచెత్తిన మాజీ సీఎం

జాతీయ పౌరసత్వ నమోదు(NRC)చట్టంపై ఓవైపు నిరసనలు వెల్లువెత్తుతున్నా.. మరోవైపు బీజేపీ మాత్రం దూకుడుగాముందుకెళ్లేందుకే ప్రయత్నిస్తోంది. ఎన్ఆర్‌సీతో బీజేపీ దేశంలో విభజన రాజకీయాలు చేయాలనుకుంటోందని విపక్షాలు విమర్శిస్తోంటే..బీజేపీ మాత్రం ఈ చట్టం ఏ ఒక్క మతానికీ వ్యతిరేకం కాదని చెబుతోంది. అంతేకాదు, శరణార్థులుగా భారత్‌కి వలసొచ్చిన పొరుగు దేశాల మైనారిటీలకుపౌరసత్వాన్ని కల్పిస్తున్న మోదీ దేవుడితో సమానమని అంటోంది. తాజాగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PRtyB7

Related Posts:

0 comments:

Post a Comment