ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేసారు. దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారి..నిరసనలు..దోళనలకు కారణమైన ఎన్నార్సీ బిల్లుకు వైసీపీ వ్యతిరేకమని ప్రకటించారు. ఇప్పటికే ఇదే విషయం పైన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చెప్పిన అంశాలు అమలు చేస్తామని స్పస్టం చేసారు. రెండు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా ఏపీలో ఎన్నార్సీ అమలు చేయమని..దీనిని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SqktB7
Monday, December 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment